ఓం శ్రీ సాయిరాం🙏స్వామి వారి 98 వ జయంతి వేడుకల సందర్భంగా 👉 ఈరోజు ఉదయం మోత్కుల గూడెం ప్రాథమిక పాఠశాల (విద్యా జ్యోతి స్కూల్) లో మెడికల్ క్యాంపు నిర్వహించుకోవడం జరిగింది అనంతరం విద్యార్థులకి స్వామివారి దివ్య అనుగ్రహ కిట్ లో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక పుస్తకము,పెన్, కాల్ గెట్ పేస్ట్, బ్రష్ , తోపాటు బిస్కెట్ ప్రసాదం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన సేవాదళ్ సభ్యులందరికీ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం