ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,,, జులై 19 మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో ని సేవా కార్యక్రమం. వర్గల్ భజన మండలి వారు సాయి గాయత్రి మంత్రంతో ఒకరికి అమృత కలశం అందజేశారు. బూరుగుపల్లి సేవా సమితి వారు సాయి గాయత్రి మంత్రం చేసి ఒకరికి అమృత కలశం అందజేశారు. హుస్నాబాద్ సమితి వారు ఐదు మందికి అమృత కలశాలు అందజేశారు. గజ్వేల్ సమితి వారు లలితా సహస్రనామ పారాయణ చేసి ప్రేమ తరు కార్యక్రమంలో భాగంగా ఐదు మొక్కలు నాటారు. సిద్దిపేట సమితి వారు రుద్ర పారాయణ చేసి ఒకరికి అమృత కలశం అందజేశారు.జై సాయిరాం🙏🏽