సాయిరాం..... శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ రోజు తేది.01.06.2020 సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు, శ్రీ సత్య సాయి సేవా సమితి, భూపాలపల్లి లో 14 మంది6 గురు స్థానిక 108 వాహన సిబ్బంది వారిని శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శాలువ, 1/4 కేజీ స్వీట్ మరియు స్వామి వారి ఫొటో అందించి సన్మానించడం జరిగిందని తెలియజేస్తూ, మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా