సాయి రాం అందరికీ.... మన హృదయ నివాసి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి సంకల్పం చేసుకొని తేది. 17.02.2019 ఆదివారం ఉదయం 9.00 గంటలకు 90 జంటలతో శ్రీ సత్యసాయి గాయత్రి హోమం శ్రీ adireddy గారి నిర్వాహణ లో Thirumalgiri గ్రామంలో నిర్వహించడం జరిగింది. భూపాలపల్లి జిల్లా అన్ని భజన మండలి ల నుంచి దాదాపు 9 5 మంది Devotees, సాయి యూత్ ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామి కృప కు పాత్రులు అయ్యారని తెలియ జేస్థూ...... మీ Ch Mallareddy, జిల్లా అధ్యక్షులు భూపాలపల్లి జయ శంకర్ జిల్లా