భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహముతో ఫిబ్రవరి 19,2019 న మహిళా డే సందర్భముగా ప్రతినెలా 19 మహిళాడే ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్ సహాయకులకు ఉదయము అల్పాహారం అందిచే కార్యక్రమములో వరుసగా 9వ నెల ఫిబ్రవరి 19, 2019 మహిళా డే సందర్భముగా ఉదయము 8:00 - 9:00 వరకు గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో 8వ కాలనీ సమితి ఆధ్వర్యములో పేషంట్ అటెండర్లకు అల్పాహారం పంపిణి స్వామివారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమములో 11 మంది పురుషులు , 9 మంది మహిళలు పాల్గొన్నారు