భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శనివారము ఉదయం ద్వారకానగర్ లో శ్రీ జె.సతీష్ కుమార్ గారు,శ్రీమతి సౌజన్య గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.