భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ కె.వి. మురళీకృష్ణ రిటైర్డ్ తహశీల్దార్ గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.