ఓం శ్రీ సాయిరాం భగవాన్ బాబా వారి అనుగ్రహం తో ఇవ్వాళా రాజన్న సిరిసిల్ల సమితి ఆధ్వర్యంలో షిరిడి సాయి మందిరం వద్ద 30 మంది నారాయణులకు అన్నదానం చేయటం జరిగింది మరియు అనాధ మరియు ముసలి వారికీ మందికి బ్లాంకెట్ పంచటం జరిగింది 15మంది సేవాదళ్ పాల్గొన్నారు.