Service






ఓం శ్రీ సాయిరాం, ఖమ్మం పట్టణం లో ఈరోజు మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా విభాగం వారు ఎండాకాలం వాతావరణం ను అనుసరించి అవసరమైన పాదచారులకు పాదరక్షలు అందచేయటం జరిగింది. అలాగే రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులకు గొడుగులు అందచేశారు. ఎవరికైతే అవసరం ఉందో వారి దగ్గరకే వెళ్ళి ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. వారిపై స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఇలాగే మరెన్నో సేవలు చేసే శక్తి వారికివ్వాలని కోరుతూ sairam