Service






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 ఖమ్మం వరద బాధితులకు సేవా కార్యక్రమాలు కొనసాగింపుగా 17/9/2024 తేదీన ఖమ్మం సమితి ధంసలాపురం గ్రామం కాలని లోని వరద బాధితులకు 300 అమృత కలశాలు పంపిణీ చేయుట జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు , ఖమ్మం సమితి కన్వీనర్ గారు, సమితి కార్యవర్గ సభ్యులు సేవాదళ్ సభ్యులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, యాక్టివ్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా