సాయిరాం! ఈరోజు 23-01-19న స్వామి అనుగ్రహముతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 100 మంది రోగులకు & 100 మంది attendantsకు పండ్లు, బిస్కట్లు, సాయి ప్రోటిన్, snacks మరియు conditionsలోనున్న దుస్తులు అందచేయడమైనది. ఏడుగురు మహిళా సేవాదళ్, ఇద్దరు male devotees పాల్గొనడమైనది. సాయిరాం!