భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య ఆశీస్సులతో పెద్దపల్లి జిల్లాలోని 8వ కాలనీ సమితి మహిళా సభ్యులచే ప్రతీ నెల 19వ తేదీన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషంట్ అటెండర్లకి 🌤ఉదయము 8:00 - 8:30 వరకు 👨👩👧👦సుమారు 160 మందికి 🍝 అల్పాహారమును 🥞🍽గత 8 నెలలుగా అందించడము జరుగుచున్నది జనవరి 19, 2019 న 8వ కాలనీ సమితి మహిళా సేవాదళ్ 7గురు పురుషులు 8 మంది ఈ సేవలో పాల్గొన్నారు.