ఓం శ్రీసాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణం లో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్య సాయి వైద్య సేవా కేంద్రములో నిర్వహించే వైద్య సేవలలో భాగంగా ఈరోజు 14-04-24వతేదిన 104 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ,ఉచితముగా మందులు పంపిణీ చేయుట జరిగినది.. సేవలో పాల్గొన్న అందరికి సాయిరాం🙏 సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా