Narayana Seva






ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. 5/3/2024 మంగళ వారం నాడు, శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ప్రశాంతి నిలయం వారి ఖమ్మం జిల్లా పర్యటన లో భాగంగా ఖమ్మం జిల్లా ఖమ్మం సమితి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 6 సంవత్సరాలుగా పేషెంట్స్ సహాయకులు కొరకు నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రము సందర్శన .. అన్నప్రసాద సమర్పణ సేవలో పాల్గొనుట. సేవాదళ్ సభ్యులకు మరియు యూత్ సభ్యులకు మెమొంటోస్ బహూకరణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ S కోటేశ్వర రావు గారు, నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఇండియా, రాష్ట్ర అద్యక్షులు శ్రీ P వెంకట రావు గారు, వివిధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్లు, ఇంచార్జ్ లు, జిల్లా అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు కార్యవర్గ సభ్యులు , యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, భక్తులు, పేషెంట్ సహాయకులు.. సాయిరాం🙏