Service






ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 5/3/2024 మంగళ వారం నాడు శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా భక్త రామదాసు జన్మ స్థలమైన, చరిత్రాత్మకమైన నేలకొండపల్లి లోని శ్రీ సత్యసాయి మందిరం సతీ సమేతంగా సందర్శన.. మహిళలకు కుట్టు మిషన్లు 2, గ్రిండర్స్ 2, రైతుకు ట్రిల్లర్ పంపిణీ.. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ S కోటేశ్వర రావు గారు, నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్, ఇండియా, రాష్ట్ర అద్యక్షులు శ్రీ P వెంకట రావు గారు, వివిధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్లు, ఇంచార్జెస్ ,జిల్లా అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు కార్యవర్గ సభ్యులు, భజన మండలి కన్వీనర్లు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు. సాయిరాం🙏