శ్రీ సాయిబాబా మందిరం విట్టల్ నగర్ భజన మండలి గోదావరిఖని లో ఈరోజు శ్రీ సత్య సాయిబాబా 98 జన్మదిన సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు అభిషేకంలో జరిగినవి అలాగే జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి గారు వచ్చి బాబా గురించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఈశ్వర రావు గారు కిష్టయ్య గారు గారు చిట్టి బాబు గారు మహిళా సేవాదళ్ సభ్యులు ఆధ్వర్యంలో 350 మందికి అన్నదాన నిర్వర్తించడం జరిగినవి. 🙏