ఓం శ్రీ సాయిరాం స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో తేది 07.09.2023 శ్రీ కృష్ణాష్టమి గోకులాష్టమి రోజున ప్రశాంతి నిలయం కాలనీ లో బాల్ వికాస్ పిల్లలు మరియు పేరెంట్స్ లతో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ప్రత్యేక భజన కార్యక్రమము, గోపికల ఫ్యాన్స్ డ్రెస్సింగ్, స్వామి వారికి హారతి, బాల్ వికాస్ పిల్లలందరికీ స్వామి వారు కానుకలుగా హ్యాండ్ బ్యాగ్, పెన్నులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6గురు బాలికలు, 5గురు బాలురు, 8మిది మంది మహిళలు, ఒక్క మహిళ యూత్ పాల్గొని విజయవంతం చేశారని జిల్లా బాల్ వికాస్ మహిళ కోఆర్డినేటర్ దర్శకత్వంలో స్వామి వారి కృపతో సంతోషంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరిగిందని తెలియ జేస్తూ.... Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా