శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోనీ ప్రశాంతి నిలయం కాలనీ లో ప్రథమ పూజ్య గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం 24.09.2023 నాడు జిల్లా విద్యా విభగ్ కోఆర్డినేటర్ లు కలిసి బాల్ వికాస్ పిల్లలచే(6గురు బాలికలు & 5గురు బాలురు)వినాయకుని జననం, విఘ్నాధి పత్యం రూపకంగా చేయడం మరియు ఇద్దరు అబ్బాయిలు anchoring చేసి స్వామి వారి కృపతో విజయవంతం చేశారని సంతోషముతో తెలియ జేస్తూ.... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా