శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో తేది.23.09.2023 ఆదివారం నాడు ముసలమ్మ గూడెం లో 43 కుటుంబీకులకు 11 క్వింటాల్ బియ్యం, ఒక్కొక్క కుటుంబానికి 25kgs పంపిణి చేయడం జరిగింది. ఇందులో దాదాపు 5గురు సేవాదళ్ పాల్గొని విజయవంతం చేశారని సంతోషముతో తెలియ జేస్తూ.... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా