ఓం శ్రీ సాయిరాం తేది.24.08.2023 గురువారం నాడు ఉదయం 10.30 గంటలకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోనీ శ్రీ సత్యసాయి విద్యా జ్యోతి UPS Karkapalle school లోనీ 40 మంది పిల్లలకు స్థానిక శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యమున స్వామి వారి కానుకలుగా టైలు-40 , బెల్ట్లు-40, టూత్ పేస్టు-40, టూత్ బ్రష్ లు-40 & వాటర్ బాటిల్స్ -40 అందజేయడం జరిగిందని అలాగే పిల్లలకు బిస్కట్లు ప్యాకెట్లు-40, చాకిలెట్లు పంపిణీ చేయడం జరిగింది. Dr. రవళి, BDS గారి చేత పిల్లలకు పంటి చెక్ అప్స్ చేసి, ఆరోగ్య సూత్రాలు, సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 5,6,7 తరగతి పిల్లలకు తల్లిదండ్రులు దైవ స్వరూపులు అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది అని, ఈ సేవలో జిల్లా విద్యా విభాగ్ కోఆర్డినేటర్లు, మరియు మా ఆత్మీయులు శ్రీ P శ్యామ్ సుందర్ రావు, శ్రీమతి జ్యోతీ & వసంత్ ఇంకా ముగ్గురు సేవాదళ్ మొత్తం 09 మంది పాల్గొని విజయవంతం చేశారని సంతోషముతో తెలియ జేస్తూ..... Ch శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా