ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార పంపిణీ: శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని సభ్యులచే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతీ నెలా మహిళా డే సందర్భముగా అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో బాగముగా ఈ రోజు 19.07.2023 ఉదయం 8 గం.లకు * సుమారు 120 మందికి అల్పాహార పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సేవాదళ్ సభ్యులు , 4గురు పురుషులు, 6గురుమహిళా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న అందరినీ స్వామి వారు, వారిని నిండుగా అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ, స్వామివారిని ప్రార్థిస్తున్నాను. సదా సాయిసేవలో కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని పెద్దపల్లి జిల్లా. 🙏