ఈ రోజు తేది.11.07.2023 సోమవారం నాడు రామగుండాల పల్లి భజన మండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో 8 మంది స్త్రీలు, 2- యూత్ మహిళలు మరియు 2 జెంట్స్ పాల్గొని మొత్తం 12 మొక్కలను నాటినారు.....