1) Prashanthi నిలయం కాలనీ లో ఈ రోజు రెండు మందార పువ్వుల మొక్కలను నాటుతున్న మన సాయి యూత్ మహిళ శ్రీమతి దివ్యా దినేశ్.....🌸 2) Prashanthi నిలయం కాలనీ లో ఈ రోజు రెండు గోరింటాకు మొక్కలను నాటుతున్న మన బాల్ వికాస్ పేరెంట్ మహిళ శ్రీమతి పద్మజా లోకేష్....🌸