శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో తేది.24.04.2023న శ్రీ సత్యసాయి ఆరాధనా దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ZPHS Bhupalpalli లో 250 స్టూడెంట్స్ కి స్వామి వారి ప్రసాదంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అలాగే 250 మందికి క్విక్ మీల్ ప్యాకెట్ ను, కర్డ్ రైస్ ప్యాకెట్ ను అందివ్వడం జరిగింది. ఈ సేవలో జిల్లా కోఆర్డినేటర్ లు ముగ్గురు, సమితి కోఆర్డినేటర్ లు ఇద్దరు ఇంకా సాయి యూత్ ఐదుగురు మరియు బాల్ వికాస్ పిల్లలు ముగ్గురు, మహిళలు నలుగురు, జెంట్స్ ఆరుగురు , మొత్తం 23 మంది పాల్గొని ఈనాటి సేవా కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారని తెలియ జేస్తూ... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా