శ్రీ సత్య సాయి భజన మండలి, టేకుమట్ల, భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో, శ్రీ సత్యసాయి సేవా సమితి, వరంగల్ వారి సౌజన్యంతో.... తేది: 22.02.2023 న పవిత్ర శ్రీ భద్రకాళీ అమ్మవారి మందిర ప్రాంగణంలో 50kgs veg Biryani, 395 లడ్డూ ప్రసాదం మరియు మజ్జిగ పంపిణీనీ దాదాపు 600 మంది భక్తులకి అన్నదానం సేవ చేయడం జరిగింది. సేవాదళ్: పురుషులు.... 9 మహిళలు ....8 మంది పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలలో భాగంగా ఈ రోజు మెగా అన్నదాన, లడ్డూ మరియు మజ్జిగ ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేయడం జరిగిందనీ మండలి కన్వీనర్ రావికంటి యాదగిరి ఒక ప్రకటనలో తెలియజేశారు