ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా లో ఈ రోజు ఆదివారం 22.01.2023 న ప్రశాంతి నిలయం కాలనీ భూపాలపల్లి లో బాల వికాస్ పిల్లలకు రిపబ్లిక్ డే సందర్భంగా drawing పోటీలు నిర్వ హించడం జరిగింది. జెండా పండుగ, సంక్రాంతి పండుగ, పతంగులు ఎగురవేయడం వంటి వాటి నీ డ్రాయింగ్ లో చక్కగా రంగులు వేసి పోటీల్లో పాల్గొన్న 3గ్గురు బాలురు, 5గురు బాలికలు. తరువాత ఓం శ్రీ సాయిరాం లిఖిత నామ సేవలో అందరూ రాయడం జరిగింది. పోటీల్లో ప్రథమ విజేతలకు 26th జనవరి నాడు బహుతులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎడ్యూకేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి వి జానకిదేవి సంతోషంతో తెలియ జేశారు.