ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య ఆశీస్సులతో ఈరోజు మామిడా మరియు లక్ష్మణ్ చందా మండలాల్లోని 10 స్కూళ్లలో మరియు మూడు కాలేజీల్లో వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐదుగురు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు సాయిరాం