తేది.02.01.2023 న ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యసాయి భజన మండలి రేగొండ వారు లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం కొడవటంచ, భూపాలపల్లి జిల్లాలో స్వామీ వారి భజనలు చేస్తూ, కోలాటాలు వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మహిళలు -18 , బాల్ వికాస్ పిల్లలు -9, gents-6 ఈ ఆధ్యాత్మిక సేవలో పాల్గొని స్వామి కృపతో విజయవంతం చేశారు