సాయిరాం! ఈరోజు 02-01-2019న విద్యాజ్యోతి కార్యక్రమములో భాగంగా సుందరయ్య కాలనీలో గల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలోని దాదాపు 50 మంది పిల్లలకు మరియు కాలనీవాసులకు నారాయణసేవ, సాయిప్రోటిన్ మరియు ఫలహారములు అందచేయడమైనది. ఐదుగురు మహిళా సేవాదళ్ పాల్గొనడమైనది. సాయిరాం!