ఓం శ్రీ సాయిరాం స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఇంటి యజమానిని కోల్పోయిన నిరుపేద యువతి వివాహానికి శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో బంగారు పూస్తే మట్టలు మరియు 50 కేజీల బియ్యం (దాదాపు పదివేల రూపాయల విలువ) స్వామివారి ప్రసాదంగా అందించడం జరిగింది ఇందులో పాల్గొన్న వారికి స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సాయిరాం