ఓం శ్రీ సాయిరాం భగవాన్ దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యంలో మామిడి మండలంలోని గిరిజన గ్రామమైన బురద పెళ్లి లో నిరుపేద ఆదివాసులకు 55 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయి సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు సాయిరాం