ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో ఈరోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థ నిర్మల్ జిల్లా వారిచే కడెం మండలంలోని వకీల్ గూడెం గ్రామం నందు నిరుపేదలకు 45 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వనిత మరియు ఐదుగురు సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగింది సాయిరాం