ఈ రోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రవి కిరణ్ సర్ గారు, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన లో భాగంగా జిల్లా లోని వేములవాడ, తంగళ్లపల్లీ, సిరిసిల్ల, బాప్పపూర్ సమితి మందిరము ల సందర్శన , జనవరి లో పర్తి సేవలు వాటి వాటి ఆవశ్యకత, అన్ని సమితుల నుండి సేవాదళ్ ని మన కిచ్చిన కోటా ప్రకారంగా తప్పక సంవత్సరమునకు మూడు సార్లు పంపడం గురించి మార్గ నిర్దేశనం చేశారు.