సాయిరాం అందరికీ, తేది 25.09.2022 న మన భూపాలపల్లి కి దగ్గరలో వున్న రుద్రారము గ్రామములో శ్రీ సత్యసాయి బాల వికాస్ తరగతులను స్వామి వారి అనుగ్రహముతో ప్రారంభించడం జరిగింది. తొమ్మిది మంది బాలబాలికలతో శ్రీమతి D. శ్రీలత, బాల వికాస్ గురువుగా ముందుకు వచ్చి తరగతులను మొదలు పెట్టడం జరిగింది. సదా స్వామి సేవలో మీ జానకీ దేవి, భూపాలపల్లి.