తేది.04.09.2022 న శ్రీ సత్యసాయి సంచార మెడికల్ సేవలు, తెలంగాణ వారి సౌజన్యంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షా శిబిరాన్ని ఏటూరు నాగారం లోనీ స్థానిక కస్తూరిబా హాస్టల్ పిల్లలకు మరియు ఐటీడీయే హాస్టల్ పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దంత వైద్య పరీక్ష శిబిరాన్ని శ్రీ అంకిత్, ఐఏఎస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ప్రారంభించినారని, స్థానిక పెద్దలు సత్యనారాయణ, సుదర్శన శర్మ అయ్యగారు, సతీష్ పాల్గొన్నారు. సుమారు 210 మందికి డెంటల్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు, treatment చేయడం జరిగింది, అలాగే పిల్లలందరికీ టూత్ బ్రష్, పేస్టు ఇవ్వడం జరిగినదని ఈ కార్యక్రమంలో. Dr J Arun MDS , Dr. B Pragna MDS, Dr. KR Nagajyothi,BDS మరియు శ్రీ సత్యసాయి సేవా సంస్థల కోఆర్డినేటర్ లు పాల్గొని విజయవంతం చేశారు అని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ Ch మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలియ జేశారు