ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి ఆశీస్సులతో ఈరోజు 06-08-2022, ఖానాపూర్ మండలంలోని Gosampally గ్రామంలో వందమంది పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ శ్రీ సత్య సాయి నిర్మల్ జిల్లా మహిళ విభాగ్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మల్ , ఖానాపూర్ మరియు Gosampally నుండి 10 మంది మహిళా సేవాదళ్ పాల్గొనడం జరిగింది