మానవ సేవే మాధవ సేవ పరమావధిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఈ రోజు బుధవారం 3వ ఆగష్టు, 2022 వరద బాధితులకు చేయూత గా .... శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, భూపాలపల్లి ఆధ్యర్యంలో 50 కుటుంబాలకు అన్నం ప్లేట్లు-గ్లాసులు, దోమ తెరలు, చీరలు, ప్యాంట్లు, షర్టులు, డ్రెస్సెస్, స్వామివారి కానుకలుగా భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం దగ్గరలో వున్న దామెరకుంట గ్రామము లోని 150 మంది వరద బాధితుల వారికి అందించి రావడం జరిగింది అని సంతోషంతో తెలియ జేస్తూవున్న. ఈ సేవా కార్యక్రమంలో వి. ఉమా మహేశ్వర రావు, జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజన్న, శ్రీనివాస్ రాజ్యలక్ష్మి, స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీ రఘువీర్, MPTC తిరుపతి రెడ్డి మరియు గ్రామ యూత్ పాల్గొని స్వామివారి కృపతో విజయవతం చేశారు. మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా