ఓంశ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు చే ఈ రోజు 8-6-2022న రంగారావు పల్లి గ్రామం లో ఘర్షకుర్తి సాయి సభ్యులు సహకారం చే నూతన భజన మండలి ప్రారంభం చేసుకోవడం జరిగింది. మొదటగా 40 నిముషాలు భజన తరువాత జిల్లా అధ్యక్షులు వారిచే భజన మండలి ప్రారంభం మరియు భజన నిమమాలు మరియు సంస్థ,స్వామి వారి మిరకల్స్,చాలా చక్కగా లక్ష్మిపతి garu హరికృష్ణ గారు సత్య నారాయణ గార్లు కో కన్వీనర్ వివరించారు. శ్రీ laxmanrao dsc, kankaiah garu d. Medical co, రాజేందర్ రెడ్డి rvtc ఇంచార్జి, సమితి కో కన్వీనర్ వారు స్థానిక సభ్యులు పాల్గొన్నారు. చివరగా జిల్లా అధ్యక్షులు శ్రీ భాస్కర్ గార్ని కన్వీనర్ గా నియామకం చేయడం జరిగింది. జై సాయిరాం అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కరీంనగర్ జిల్లా