,ఓం శ్రీ సాయిరాం 🌹🌹 మాతృశ్రీ ఈశ్వరమ్మ వారోత్సవాలు- 2022 🌹🌹- నిజామాబాద్ జిల్లా " మాతృదేవోభవ" అను వేద వాణి ని ఆచరణాత్మకంగా నిరూపించే నిమిత్తం, స్వామి వారి దిశానిర్దేశం ను అనుసరించి ఈశ్వరమ్మ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. (April 25 th - May 1st) అయిదు సమితీల యందు దాదాపుగా 180 - 200 బాలవికాస్ చిన్నారులు పాల్గొంటున్నారు. బాలవికాస్ గురువులు పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు (48-50) జిల్లా వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.