సాయిరాం ఈ రోజున మధ్యాహ్నం అర్హులైనపేదలకు మండు టెండలో చెప్పులు, పులిహోర, పండ్లు వాటర్ పాకెట్స్ పట్టణ వీధులలో అందజేయడం జరిగింది. పాల్గొన్న సంస్థ సేవాదళ్ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు.జిల్లా మహిళా విభాగం వారిచే ssssorg. Karimnagar