ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో, ఈ రోజున కన్నేపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురైన ఒక కుటుంబానికి నిత్యవసర సరుకులు, వంట పాత్రలు, దుప్పట్లు మరియు నూతన గృహ నిర్మాణానికి 5,000.00 నగదును శ్రీ గుండ్ల రాజలింగు కుటుంబ సభ్యులకు అందజేయడం అయినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గారు, సేవాదళ్ సమన్వయకర్త గారు, బెల్లంపల్లి జోన్ ఇంచార్జి గారు మరియు సభ్యులు పాల్గొన్నారు.