శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారి ఆధ్వర్యంలో *స్థానిక మానసిక వికలాంగుల పునరావాస కేంద్రం, HMRDS,* *భూపాలపల్లిలోని 17 మంది బాల బాలికలకు చలి తీవ్రత వున్న దృష్ట్యా స్వటర్లను అందజేయడం జరిగింది.* *అలాగే ఈ రోజు మొదటి మహిళా టీచర్ శ్రీమతి సావిత్రి బాపురావు పూలే వారి జయంతి సందర్భంగా పిల్లలకు snacks పంపిణీ చేసినట్లు మరియు HMRDS ప్రిన్సిపల్ శ్రీమతి రజిత గారిని శాలువాతో* సత్కరించారనీ, ఈ *కార్యక్రమాన్ని శ్రీ V జానకీ దేవి, జిల్లా విద్యా విభాగ్ కోఆర్డినేటర్ చే* *నిర్వహించడం జరిగింది అని, వి ఉమా మహేశ్వర రావు, హిమ బిందు జిల్లా కోఆర్డినేటర్ లు, ఇంకా బిసి సంక్షేమ జిల్లా అధ్యక్షులు శ్రీ బి సత్యనారాయణ గారు స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడారు. పెద్దలు పాల్గొని విజయవంతం చేశారని* సంతోషంతో తెలియజేస్తూ ఒక ప్రకటనలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అద్యక్షులు Ch malla రెడ్డి గారు తెలియ జేశారు.