*MPUPS, karkapalli school lo నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, సాయి ప్రోటీన్ ఫుడ్ పంపిణీ..* తేది.18.11.2021 నాడు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఆధ్వర్యంలో *భూపాల పల్లి జిల్లా కి 12 km ల దూరంలో వున్న కర్క పల్లి గ్రామంలో వున్న ప్రభుత్వపాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు*. జిల్లా విద్యా విభాగ్ కోఆర్డినేటర్ శ్రీమతి వి జానకీ దెవి ఆధ్వర్యంలో, 68 మంది విద్యార్థిని విద్యార్తులకు నోట్ బుక్స్, పెన్ను, పెన్సిల్, sharpner, ఎరేసర్, సాయి ప్రోటీన్ ఫుడ్ ను అందజేశీ, బాల వికాస్ class నిర్వహించారు. జిల్లా సమన్వయ కర్తలు, యూత్ కోఆర్డినేటర్ ఈ సేవలో పాల్గొని విజయవంతం చేశారని ఒక ప్రకటనలో Ch మల్లా రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారు తెలిపారు...