ఇదే రోజు సాయంత్రం, శ్రీ సత్యసాయి భజన మండలి, చికెనపల్లి గ్రామములో స్వామి సేవలు అందించి రావడం జరిగింది. 29 మంది బాల వికాస్ పిల్లలకు స్వామి వారి కానుకలుగా swetters లను అందజేసి, ఈ పిల్లలతో, గ్రామ యూత్ & గ్రామ జెంట్స్,లేడీస్ అందరితో గ్రామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కోఆర్డినేటర్, యూత్ మహిళా కోఆర్డినేటర్, సందీప్ సింగ్ & ముగ్గురు జెంట్స్ యూత్ పాల్గొని విజయవంతం చేశారని సంతోషంతో తెలియ జేస్తూ, అందరికీ స్వామి వారి ఆశీస్సులు దండిగా వుండాలని కోరుకుంటూ.... మీ, జానకీ దేవి