ఈ రోజు, 27.12.2021 న శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా విద్యా విభాగ్ ఆధ్వర్యంలో SSS Vidya Jyothi, MPUPS Karkapalli లోని విద్యార్థులకు స్వామి వారి కానుకలుగా Swetters లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సేవలో మన జిల్లా అధ్యక్షులు శ్రీ Ch మల్లా రెడ్డి గారు, జిల్లా I T coordinator, జిల్లా మెడికల్ కోఆర్డినేటర్, జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ మరియు ఇద్దరు మహిళా యూత్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారని తెలియ జేస్తూ.... మీ, జానకీ దేవి జిల్లా విద్యా విభాగ్ కోఆర్డినేటర్.