స్థానిక ఏటూరు నాగారం పరిసర ప్రాంతాల్లో వున్న *చింతలపాడు గిరిజన ప్రాంతాల్లో తేది 28.12.2021న* శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా వారు ఆదివాసీ గిరిజన భక్తులకు సేవలను అందజేసినారు:- 1) ప్రాథమిక చికిత్స, మందులను ఇవ్వడం-96 మందికి. 2) బాల వికాస్ పిల్లలకు శ్లోకాలు చెప్పడం, పరిశుభ్ర ఆరోగ్యం పై అవగాహన కల్పించి నారు. 3) మాతా శిశు సంక్షేమ సూచనలు, ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి 4) ప్రతి కుటుంబానికి 2- భోజన ప్లేట్స్,2- గ్లాసులు, 1- ప్లాస్టిక్ మ్యాట్ లను, దోమ తెరలను, దుప్పట్లను శ్రీ సత్యసాయి బాబా వారి కానుకలుగా *56 కుటుంబాలకి పంపిణీ చేసినట్లు* శ్రీ సత్య సాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ Ch మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. * Dr. Nagaraju, MD, Eturnagaram, Dr. Nageswara Rao, BAMS, Parsa మరియు Miss Vasantha, Para medical staff ఈ క్యాంప్ లో వైద్యసేవలను అందించారు. ఈ కార్యక్రమంలో Dr.V రవీందర్, V Umamaheshwar Rao, దుర్గయ్య, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు అని తెలియ జేశారు....