సాయిరాం, స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు కోదాడ పట్టణంలో జరిగిన బొడ్రయి పునః ప్రతిష్ట కార్యక్రమం లో కోదాడ సమితి తరపున సూర్యాపేట జిల్లా యూత్ వింగ్ నుండి మొబైల్ వాటర్ సర్వీస్ నిర్వహించటం జరిగింది.మొత్తం 15 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.