ఓం శ్రీ సాయి రామ్ భగవానుని దివ్య ఆశీస్సులతో ఈరోజు నిర్మల్ జిల్లా మహిళా విభాగం వారిచే ఖానాపూర్ లోని ఐదుగురు నిరుపేద మహిళలకు జిల్లా మహిళా కోఆర్డినేటర్ అమృత కలశాలు పంపిణీ చేయడం జరిగింది సాయిరాం