ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు తేదీ.22-08-2021 సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకూ రాఖీ పౌర్ణమి సందర్భంగా స్పెషల్ భజన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమంలో 16 మంది పురుషులు పాల్గొన్నారు మరియు మహిళా విభాగం నుండి 10 మంది మహిళలు పాల్గొన్నారు. జై సాయిరాం.