ప్రత్యేక సంగీత విభావరి బీమవరము భక్త బృందం, పూర్వము జిల్లాలో వివిధ సేవలందించి ఇతర జిల్లాకు వెళ్లిన పూర్వ భక్తులచే ఉ.10.00- 12.00వరకు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయము N.T.P.C, గోదావరిఖని నందు నిర్వహించగా ఈ కార్యక్రమమునకు జిల్లా అధ్యక్షులు, జిల్లా వివిధ పదాధికారులు,వివిధ సమితి కన్వీనర్లు, పదాధికారులు,భక్తులు 48 మంది పాల్గొన్నారు